తాను ఆడుతున్న మ్యాచ్ ఫలితం ఏదైనా చెన్నై ఆల్ రౌండర్ జడేజా మాత్రం తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇంకా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్తో టీ20 క్రికెట్లో అరుదైన ట్రిపుల్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన 8వ భారత క్రికెటర్గా నిలిచాడు.
Apr 29, 2023 | 3:07 PM





లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి