డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం పొన్నియన్ సెల్వన్. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు మణి. ఇందులో ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, జయం రవి, చియాన్ విక్రమ్, కార్తి ప్రధాన పాత్రలలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
May 03, 2023 | 11:06 AM








లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి